పంచాయతి కార్మికులకు,మున్సిపాలిటీలకు ప్రభుత్వం జీతాలు ఎక్కడ పెంచిన దాఖలాలు లేవని ఆయన అన్నాడు.కాంగ్రేస్ పాలిత,బీజేపీపాలిత రాష్ట్రాలలొ ఎక్కడైనా ఇలా పెంచారా కనుక్కొండి అని ఆయన ప్రశ్నించాడు.ఈ సమ్మెలు ఎవరు నడిపిస్తున్నారో తెలుసని,ప్రభుత్వం చేస్తున్న అబివృద్ది పనులను ఓర్వలేకే వాల్లు ఇలా ఆరోపణలు చేస్తున్నాయని అన్నాడు.
కార్మికులు వాల్ల మాయలో పడి వాల్ల జీవితాలు నాశనం చేసుకోవద్దని ప్రభుత్వం జీతాల విషయంలో గ్రామపంచాయతీలకు అదికారాలు పెంచామని ఎవ్వరు ఆందోళన చెందద్దని ఆయన అన్నాడు.
Your blog is indexed in http://telanganablogs.org/
ReplyDeleteHappy blogging!
Thank you Sir :)
ReplyDelete