Sunday 9 August 2015

దిమ్మతిరిగే సమాదానమిచ్చిన కేసీఆర్....

తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావ్ గారు ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే సమాదానం ఇచ్చారు.గత కొన్ని రోజులుగా మున్సిపల్ ఉద్యోగులు,పంచాయతి ఉద్యోగులు సమ్మె చేస్తున్న  విషయం తెలిసిందే.దీనిపై ప్రతిపక్షాలు విమర్షలు చేస్తుండటంతో కేసీఆర్ గారు వాల్లకు దీటుగా స్పందించాడు
పంచాయతి కార్మికులకు,మున్సిపాలిటీలకు ప్రభుత్వం జీతాలు ఎక్కడ పెంచిన దాఖలాలు లేవని ఆయన అన్నాడు.కాంగ్రేస్ పాలిత,బీజేపీపాలిత రాష్ట్రాలలొ ఎక్కడైనా ఇలా పెంచారా కనుక్కొండి అని ఆయన ప్రశ్నించాడు.ఈ సమ్మెలు ఎవరు నడిపిస్తున్నారో తెలుసని,ప్రభుత్వం చేస్తున్న అబివృద్ది పనులను ఓర్వలేకే వాల్లు ఇలా ఆరోపణలు చేస్తున్నాయని అన్నాడు.
 
కార్మికులు వాల్ల మాయలో పడి వాల్ల జీవితాలు నాశనం చేసుకోవద్దని ప్రభుత్వం జీతాల విషయంలో గ్రామపంచాయతీలకు  అదికారాలు పెంచామని ఎవ్వరు ఆందోళన చెందద్దని ఆయన అన్నాడు.

2 comments: