Thursday 13 August 2015

ఓటుకు నోటు సరికొత్త ట్విస్ట్

తెలంగాణా ప్రభుత్వం కొలువుదీరినప్పటినుండి కేసీఆర్ గారు తన ప్రభుత్వం అనేక పథకాలు ప్రారంబించాడు.ఐతే ఇక్కడ కేసీఆర్ గారు ఏ పని చేస్తే ఆంద్రప్రదేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పదకాలను కాపీ చేస్తున్నాడని వాదఙలున్నాయ్.

తాజాగా ఓటుకు నోటు కేసులే రేవంత్ అరెస్ట్ అవ్వడం తదనంతర పరిణామాలు తెలిసిందే.ఐతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చంద్రబాబు తెలంగాణా ప్రభుత్వ పథకాలనే కాదు ఓటుకు నోటు కేసు విషయంలో కూడా కాపీ పేస్ట్ చేస్తున్నాడని టీఆర్ యస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.ఒక సారి పరిశీలిస్తే ఓటుకునోటు వ్యవహారం తెరపైకి రావడంతో బాబు పోన్ ట్యాపింగ్ జరిగిందని దాన్ని తెరపైకి తెచ్చాడు.తెలంగాణా ఏసీభీ టీడిపీ నాయకులకు నోటీసులు ఇస్తే అతను తెలంగాణా నాయకులకు టీన్యూస్ కి నోటీసులు పంపారు.అలాగే తాజాగా ఏసీబీ లోకేష్ డ్రైవర్ కి నోటీసులు పంపగానే ఆంద్రప్రదేష్ సీఐడి కేటీఆర్ డ్రైవర్ కి గన్ మెన్ కి నోటీసులు జారీ చేసింది.
 
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కేసీఆర్ ను పథకాల విషయాల్లోనే కాదు ఓటుకు నోటు కేసులో కూడా కేసీఆర్ గారి ఎత్తులు చంద్రబాబు కాఫీ చేస్తున్నాడని టీఆర్ యస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

No comments:

Post a Comment