Lakshmi Manchu, has bagged a rare honour. The government of India appointed the Manchu lady as the Brand Ambassador for Swachh Bharat's Telangana chapter, PM Narendra Modi's ambitious cleanliness campaign.
Friday 11 September 2015
Swachh Bharat Brand Ambassador For Telangana Started The Work :)
Lakshmi Manchu, has bagged a rare honour. The government of India appointed the Manchu lady as the Brand Ambassador for Swachh Bharat's Telangana chapter, PM Narendra Modi's ambitious cleanliness campaign.
20 Million US Dollars will be invested in Hyderabad soon by Celkon and Mekeno
20 Million US Dollars will be invested in Hyderabad soon by Celkon and Mekeno
Needle Psychos in Telangana Hyderabad
Needle Psychos in Telangana Hyderabad
Thursday 10 September 2015
Actor Prakash Raj Adopts A Village In Telangana
Actor Prakash Raj Adopts A Village In Telangana
Next WFF Annual conference will be held in Hyderabad
Next WFF Annual conference will be held in Hyderabad
CM gave a very good inovative speach on Telangana Industrial Policy in China
CM gave a very good innovative speech on Telangana Industrial Policy in China
Friday 28 August 2015
కంట తడి పెట్టిస్తున్న ఉల్లి.
పేరుగుతున ఉల్లి దరలు అందరిని కంటనీరు పెటిస్తునాయీ .దీనికి కారణం ఎవరు ?
సామాన్య మనుషులు ఇపుడు ఉల్లి ని కుడా సుశి ముర్సిపోవల్సిందే. సామాన్యుడికి అదికూడ దొరకనంత దూరంగా ఉంది .ఒకపుడు పేదవాడు కూరలు కొనుకొని పరిస్తితిలో ఈ ఉల్లి తో జోన్నరోటి తినేవాడు
అట్లాంటిది ఇపుడు అతనికి అదికూడా దొరికేలా లేదు .ఇక సామాన్యుడు ఏమికావాలి .ఇల్లా మండి పోయే దరలో ?
మన సోషల్ మీడియా లో ఓక్క ఫోటో అఫ్ Common Man
ఫోటో కర్టసీ చేగొండి చంద్రశేకర్ గారు వారి ప్రొఫైల్ లో పోస్ట్ చేసింరు ఇది వాస్తవానికి యంతో దెగరగా ఉంది రాబోయీ రోజులో ఇల్లగే జరగవచ్చు ఉల్లి దర తగకపోతే.
https://www.facebook.com/zindagiimages
ఉల్లి దరలు తగాలంటే అందరు ఉల్లి తిన్నుడు బంద్ చెయాల . చీటికి మాటికి బందులు చేస్తారు .ఇపుడు ఉల్లి తినుడు బంద్ చెయాల అందరు ఓకే 2 వారాలు అపుడు ఉల్లి డిమాండ్ తగి ధర పడిపోతది .రోజు తక్కువ తినె కంటే అందరు ఓక రొండు వారాలు తినకుండ బంద్ చేస్తే సాలు ఉల్లి రేట్ పడిపోతది
ఉల్లిని బంగారం తోటి పోలుస్తునారు
Monday 24 August 2015
కొత్త రూపాయ నోటులు ప్రింట్ ఎసిన RBI
కొత్త రూపాయ నోటులు ప్రింట్ ఎసిన RBI
ప్రింటింగ్ కరుచు నోటు కన విలువ ఎకువ
ఈ నోటు సెంట్ పెర్సెంట్ కాటన్ తోటి తయలు చేసింరు .దీని మీద Ashoka Pillar సింబల్ విండో లోపల ఈసారి Satyamev Jayate రాయలేదు ,Latent numerical మద్యలో రాయబడినది మరియు Bharat(హిందిలో) కుడిపకన రాయబడి వునాది
దీని మీధ ఫైనాన్సు సెక్రటరీ సైన్ వుంది ఇది విశేషం ఎందు కంటే ముందు ప్రింట్ అయిన అన్ని నోటుల మీద గావౌర్నేర్ సైన్ వుంటది.
ఎనోతులు మార్కెట్ లోకి ఇంకా విడుదల చేయలేదు ఎందు కంటి వీటి ప్రిప్రిన్టింగ్ కారుచీ ఎకువగ వుంది RS 1.14 ప్రతి ఓకే నోట్ ప్రింట్ కర్చు .
మ్యాగీ ఫాన్స్ మ్యాగీ మాలి మార్కెట్ లోకి వస్తుంది
Tuesday 18 August 2015
ఒటుకు నోటు కేసులో ఇదరికి నోటీసులు జారి
Sunday 16 August 2015
Govt is providing subsidized cheap liquor in TS
“Saving
people’s fitness is critical,” leader minister okay. Chandrashekar Rao
changed into quoted in a statement sent from his office. “households
need to be glad. They need to lead healthy lives. If reasonably-priced
liquor is to be had at decrease fees, i'm assured humans will now not
drink Sara Kcr Said.
The
TS Governament authorities’s pass is in contrast to different southern
states together with Kerala, that's inside the system of final down
booze stores in a phased way.
Political events in Tamil Nadu were
pushing for a ban on liquor shops inside the country. United Andhra
Pradesh (before Telangana become bifurcated in June ultimate yr) had
additionally seen spells of prohibition, when sale of liquor turned into
banned.
Reasonably-priced
liquor could be synthetic beneath the TS government’s supervision and
allotted thru its channels. Leader minister Rao’s office took care to
point out that imparting liquor at backed charges will suggest a loss to
the exchequer
“income of cheap liquor will lead to lower sales for the government. But, it's miles first-rate,” said Kcr .
Within the equal tone, KCR, is popularly referred to as, has declared a warfare against the Sara makers.
We
ought to weigh down the community,” KCR instructed officials. “If
vital, we should implement PD (Preventive Detention) Act on folks that
make Sara,
”asking the police and excise departments to collaborate to
cease the threat. The authorities will even reward informants. Ts Govt new excise policy will take effect from Oct 1st
Thursday 13 August 2015
ఆనాడు ఎన్టీఆర్ అందుకే ఓడిపోయారు - కెసిఆర్
ఓటుకు నోటు సరికొత్త ట్విస్ట్
తెలంగాణా ప్రభుత్వం కొలువుదీరినప్పటినుండి కేసీఆర్ గారు తన ప్రభుత్వం అనేక పథకాలు ప్రారంబించాడు.ఐతే ఇక్కడ కేసీఆర్ గారు ఏ పని చేస్తే ఆంద్రప్రదేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పదకాలను కాపీ చేస్తున్నాడని వాదఙలున్నాయ్.
తాజాగా ఓటుకు నోటు కేసులే రేవంత్ అరెస్ట్ అవ్వడం తదనంతర పరిణామాలు తెలిసిందే.ఐతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చంద్రబాబు తెలంగాణా ప్రభుత్వ పథకాలనే కాదు ఓటుకు నోటు కేసు విషయంలో కూడా కాపీ పేస్ట్ చేస్తున్నాడని టీఆర్ యస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.ఒక సారి పరిశీలిస్తే ఓటుకునోటు వ్యవహారం తెరపైకి రావడంతో బాబు పోన్ ట్యాపింగ్ జరిగిందని దాన్ని తెరపైకి తెచ్చాడు.తెలంగాణా ఏసీభీ టీడిపీ నాయకులకు నోటీసులు ఇస్తే అతను తెలంగాణా నాయకులకు టీన్యూస్ కి నోటీసులు పంపారు.అలాగే తాజాగా ఏసీబీ లోకేష్ డ్రైవర్ కి నోటీసులు పంపగానే ఆంద్రప్రదేష్ సీఐడి కేటీఆర్ డ్రైవర్ కి గన్ మెన్ కి నోటీసులు జారీ చేసింది.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కేసీఆర్ ను పథకాల విషయాల్లోనే కాదు ఓటుకు నోటు కేసులో కూడా కేసీఆర్ గారి ఎత్తులు చంద్రబాబు కాఫీ చేస్తున్నాడని టీఆర్ యస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
స్వాతంత్ర్య వేడుకల్లో ఖైదీల కవాతు..
స్వాతంత్ర్య వేడుకల కోసం గోల్కొండ కోట ముస్తాబు అవుతోంది. అధికారుల పర్యవేక్షణలో సర్వాంగ సుందరంగా గోల్కొండ ప్రాంతాన్ని అధికారులు ముస్తాబు చేస్తున్నారు. అయితే ఈ సారి వేడుకల్లో ఖైదీలు కూడా కవాతు చేయబోతున్నారు. అదేంటి ఖైదీలు కవాతు చెయడమెంటని ఆశ్చర్యపోతున్నారా? విషయం ఏంటంటే ఈ సారి జరగబోయే స్వాతంత్ర్య వేడుకల్లో జైళ్ల శాఖ కూడా పాల్గోనబోతోంది. జైళ్ల శాఖ తరపున ప్రస్తుతం జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల చేత కవాతు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
ఖైదీలతో కవాతు నిర్వహించడం ఇదే మొదటి సారి. అధికారుల పర్యవేక్షనలో ఈ కవాతును నిర్వహించాలని జైళ్ల శాఖ అధికారులు భావిస్తున్నారు. వీటికి ఏర్పాట్లు కూడ చేసుకుంటున్నారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా పంద్రాగస్టు వేడుకలను గోల్కొండ కోటలోనే జరపాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు ఏర్పాట్లు చకచక చేసేస్తోంది. ఉన్నతాధికారులు సిఎస్ రాజీవ్ శర్మ, ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఆగస్టు 15 న ఉదయం 10 గంటలకు కోటలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. అయితే వేడుకల్లో తెలంగాణ కళారూపాలను ప్రదర్శించాలని అనుకున్న స్థలాభావం వల్ల సాధారణంగా జరపాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ బాధ ఇప్పటికైనా అర్ధమైందా...
ప్రత్యేకహోదా కోసం మునికోటి అనే వ్యక్తి తిరుపతిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత బాధాకరమైన విషయం... తను, తనపై ఆధారపడ్డ కుటుంబం, తనకోసం ఆరాటపడే బంధువులు, మిత్రులూ వీరెవ్వరూ ఆ క్షణంలో ఆయనకు గుర్తురాలేదు. తన ప్రాంతం కోసం, ఆ ప్రజల సంతోషం కోసం తన ప్రాణం పోయినా ఫర్వాలేదనుకున్నాడు. ఎంత గొప్ప త్యాగం. దీనిపై అక్కడా ఇక్కడా అని కాదు తెలుగు ప్రాంతాలు రెండూ విషాదం వ్యక్తం చేశాయి.
కాకపోతే... ఈ మునికోటి ఆత్మహత్యతోనైనా బాధ వ్యక్తం చేస్తున్న ఆంధ్రప్రాంత రాజకీయ నాయకులు, వివిధ సంఘాల నేతలు ఇప్పటికైనా తెలంగాణ త్యాగధనుల గొప్పతనాన్ని తెలుసుకోవాలి. తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో ప్రత్యేక తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్న వారి గురించి ఆంధ్రా నేతలు కొందరు కించపరుస్తూ మాట్లాడిన సందర్భాలు చూశాం. అంతెందుకు ఒకవర్గం మీడియా సైతం ఆ త్యాగధనుల త్యాగాలను అవమానించేలా వివిధ రకాల కథనాలు కూడా ఇచ్చింది. వారందరూ ఇప్పుటికైనా తాము చేసిన తప్పు స్వయంగా ఒప్పుకొని ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన తరుణం ఇదే. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన త్యాగధనులపై తాము చేసిన అవమాన కామెంట్లపై ఒక్కక్షణం పశ్చాత్తాపం వ్యక్తం చేసినా వారి ఆత్మ శాంతించినట్లే.
Wednesday 12 August 2015
ఆయనే ఉంటే మంగలితో పనేంటి!
ఆయనే ఉంటే మంగలితో పనేంటి... అంటూ పల్లెటూళ్లలో వినిపించే ముతక సామెత మాదిరిగా ఉన్నది ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం నాయకుల పరిస్థితి. తెదేపా ఎమ్మెల్యేలు ప్రస్తుతం మింగలేక కక్కలేక.. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడును నిలదీయలేక, అలాగని ఊరుకుంటే.. తమ పార్టీ పని తెలంగాణలో అధోగతి అవుతుందని భయపడుతూ.. సతమతం అవుతున్నారు. అలాంటి కీలక సమయంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు.. వారిని మరింత ఇరుకున పెట్టే సవాళ్లు విసురుతున్నారు.
తెలంగాణ తెదేపా నేతలు ముందుగా చంద్రబాబునాయుడును నిలదీయాలని తెరాస వారు డిమాండ్ చేస్తున్నారు. పాలమూరు ప్రాజెక్టును ఆపివేయడానికి ఏపీ సర్కారు చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలని తెతెదేపాను కోరుతున్నారు. ఇప్పుడు పాదయాత్రల పేరుతో పథకాల్ని నిలిపేయించే కుట్ర చేస్తున్న తెలుగుదేశం నాయకులు.. అసలు చంద్రబాబును ఎందుకు నిలదీయడం లేదో అర్థం కావడంలేదని ఆరోపిస్తున్నారు. తెతెదేపా నాయకులు.. ప్రజల వైపు ఉంటారో.. చంద్రబాబు వైపు ఉంటారో తేల్చుకోవాలని తెరాస డిమాండ్ చేస్తున్నది.
ఈ వ్యవహారం గమనించిన వారు మాత్రం.. ఆయనే ఉంటే మంగలి ఎందుకు అన్న సామెత చందంగా ఉన్నదని నవ్వుకుంటున్నారు. చంద్రబాబును నిలదీయగల సత్తా ఉంటే గనుక.. తెతెదేపా తెలంగాణలో మరింత బలంగానే ఉండేదని.. అది లేదుగనకనే ఈసురోమంటూ ఉన్నదని వ్యాఖ్యానిస్తున్నారు.
కేసీఆర్ ఇంటి వద్ద ఏపీ సీఐడీ కామెడీ షో
కేసీఆర్ గారి వ్యవహారతీరును చూసి ఆశ్చర్యపోయాడు ఒక గ్రామ నాయకుడు
ఓటుకు నోటు కేసు మళ్లీ ఊపందుకుంది.జిమ్మీబాబు ను అరెస్ట్ చేయనున్నారా?
ఓటుకు నోటు కేసు మళ్లీ ఊపందుకుంది.జిమ్మీబాబు ను అరెస్ట్ చేయనున్నారా?
ఓటుకు నోటు కేసు మళ్లీ ఊపందుకుంది. ఫోరెన్సిక్ తుది నివేదిక కోర్టుకు సమర్పించడంతో ఇన్నాల్లు చల్లబడిన దర్యాప్తు మళ్లీ వేగం పుంజుకుంది. సాంకేతిక అడ్డంకులు తొలగిపోయి కీలకమైన సమాచారం అందడంతో ఏసీబీ దర్యాప్తు వేగం పెంచింది. గత నెల 4 తేదిన నోటిసులు ఇచ్చినా... ఇప్పటి వరకు ఏసీబీ ముందుకు విచారణకు హాజరుకాలేని తెలుగు యువత రాష్ట్ర నాయకుడు జిమ్మీ బాబు ఆచూకి సంబంధించి కీలక సమాచారాన్ని అధికారులు కనుగొన్నట్లు సమాచారం. నోటిసులు అందినవెంటనే అజ్ఞాతంలోకి వెళ్ళిన జిమ్మీ బాబు కోసం ఏసిబీ ప్రత్యేక బృందం వెతుకుతోంది. ప్రస్తుతం అయన ఏపీలోని అతని బదువుల వద్ద తలదాచుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
కేసులో కీలకంగా ఉన్న ఫోరెన్సిక్ నివేదికను అధికారులు కోర్టుకు అందజేశారు. ఈ నివేదికలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ లు వారి ఇళ్ళలో లభించిన కంప్యూటర్ ఫైల్స్ లను క్షుణ్ణంగా పరిశీలించిన ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు నివేదికను ఇటివల కోర్టుకు అందజేసింది. అయితే ఈ నివేదికను నేరుగా పొందే అవకాశం లేకపోవడంతో కోర్టు ద్వారా ఫోరెన్సిక్ నివేదికను పొందడానికి ఏసీబీ ప్రయత్నాలు చేస్తోంది. ఫోరెన్సిక్ తుది నివేదిక గనుక ఏసీబీ చేతికి అందితే మరి కొంత మంది వ్యక్తులను ఏసీబీ ప్రశ్నించనుంది. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన ఆర్ధిక వ్యవహారాలలో జిమ్మీ బాబును ప్రశ్నించేందుకు అధికారులు సిద్దం అవుతున్నారు
ఓటుకు నోటు కేసుల్ దర్యాప్తు మళ్లీ పుంజుకుంది
కేసులో ప్రధాన నిందితుడు అయిన ఎమ్యెల్యే రేవంత్ రెడ్డి డ్రైవర్ తో పాటు మరో నిందితుడు సండ్ర వెంకట వీరయ్య, కేసుతో సంబంధం ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేంనరేందర్ రెడ్డి డ్రైవర్లను కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఎక్ష్ ట్రా ఎవిడెన్స్ కొరకు నేతల డ్రైవర్లను విచారిస్తున్న అధికారులకు వారి నుండి కీలక సమాచారం లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో లోకేష్ బాబు వెనక ఉంది నడిపించారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో లోకేష్ బాబు, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎవరెవరిని కలిసారో అయన డ్రైవర్ కొండల్ రెడ్డిని ప్రశ్నించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా అధినేత చంద్రబాబు ఇంటికి ఏసిబీ వెళ్ళినట్లు సమాచారం తెలియడంతో తెలుగు తమ్ముళ్ళు ఆందోళనలో పడ్డారు
ఇక విడాకులకు రంగం సిద్దం.గెట్ రెడీ.
ప్రత్యెక
హోదా విషయంలో కేంద్రం ఇవ్వలేమని తేల్చిచెప్పడంతో ఆంద్రలో ఆందోళనలు
మొదలయ్యాయి తాజాగా ఒకరు ఆత్మహత్య కూడా చేసుకున్నరు.ఈ నేపద్యంలో బీజేపీ
ఇకనైనా స్పందించకుంటే తెగదెంపులు చేసుకుంటామని బాబు అన్నట్టు సమాచారం.కానీ
బాబు ఆ దైర్యం చేస్తాడా వేచి చూడాలి.
Tuesday 11 August 2015
ప్రపంచ వేదికపై మిషన్ కాకతీయ.......
తెలంగాణా ప్రభుత్వం కొలువు దీరినాక మొదలెట్టిన పనిలో మిషన్ కాకతీయ ఒకటి దీని ఉద్దేశం చెరువుల పునరుద్దరణదానికి అనుగుణంగా నే తొలి యేడాదిలో కొన్ని చెరువులను పునరుద్దరించి వాటికి పూర్వవైభవం తీసుకొచ్చారు.ఐతే ప్రభుత్వం ప్రారంబించిన ఈ బ్రుహత్తర కార్యాని మరో గుర్తింపు వచ్చింది.
కాగా, మిషన్ కాకతీయ పథకం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రపంచ జల వారోత్సవం సందర్భంగా ఈ నెల 23 నుంచి 28 వరకు స్వీడన్లోని స్టాక్హోంలో నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు హాజరు కావాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావుకు పిలుపు వచ్చింది. స్టాక్హోం ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్ ప్రతిఏటా అంతర్జాతీయ సదస్సు నిర్వహించడంతోపాటు ఈ రంగంలో విశేష కృషిచేస్తున్న వారికి నోబెల్ బహుమతితో సమానమైన వాటర్ ప్రైజ్ను అందజేస్తున్నది. ఉత్తరప్రదేశ్కు చెందిన వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్సింగ్ను 2015కుగాను స్టాక్హోం వాటర్ప్రైజ్ వరించింది.
మొన్న రాజెందర్ సింగ్ తెలంగాణా లో వరంగల్ జిల్లాలో చెరువుల పర్యటనలో బాగంగా కొన్ని చెరువులను సందర్శించి మిశన్ కాకతీయను మెచ్చుకున్న విశయం తెలిసిందే
పిల్లల రక్తాన్ని పిండిన డ్రాకులా డాక్టర్ల జంట
పిల్లల రక్తాన్ని పిండిన డ్రాకులా డాక్టర్ల జంట
ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో డాక్టర్ వీకే కోహ్లీ, డాక్టర్ చిత్రా కోహ్లీ లు కాంచన్ మార్కెట్ వద్ద ఓ పాథలాజికల్ ల్యాబ్ ఓపెన్ చేసి దందా ప్రారంభించారు. ఎనిమిదేళ్ళు కూడా నిండని పిల్లలను ప్రలోభపెట్టి వాళ్ళకు అణా,పరక ఇచ్చి వాళ్ళ దగ్గర రక్తాన్ని తీసుకుని ఎక్కువ ధరకు అమ్ముకునేవారు. కొందరు పిల్లల దగ్గర్నుండి వరసగా మూడునాలుగు రోజులు కూడా రక్తాన్ని పీల్చేవారు. బ్లడ్ గ్రూప్ తెలుసుకునే టెస్టులు తప్ప మరే ఇతర టెస్టులు కూడా నిర్వహించకుండానే రక్తాన్ని తీసి అమ్మే వాళ్ళు ఇలా ఆరు సంవత్సరాలపాటు పదివేల మంది పిల్ల రక్తాన్ని పీల్చిన ఈ డ్రాకులా డాక్టర్లు నాలుగుకోట్ల రూపాయలు సంపాదించారు.
బిజెపి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎందుకు మోసం చేస్తోంది?
బిజెపి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎందుకు మోసం చేస్తోంది?
విభజన చట్టంలో కాంగ్రెస్ ప్రత్యేక హోదా అంశం చేర్చలేదు కాబట్టి మేము ఇవ్వడం లేదు అనే బిజెపి వాదన అత్యంత దుర్మార్గమైనది. పచ్చి అవకాశవాదం ఇది. విభజన చట్టం ఆమోదం పొందాకనే మోది ఏపిలో ఎన్నికల ప్రచారానికి వచ్చారు చేసారు. మోది పాల్గొన్న బహిరంగ సభల్లోనే వెంకయ్య 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ విభజన చట్టంలో హోదా అంశం పెట్టకపోతే, బిజెపి చ...
ట్టాన్ని సవరించవచ్చు కదా.. ఎందుకు బిజెపి ఆ పని చేయడం లేదు. పోనీ విభజన చట్టంలో ఉన్న హామీలని అయినా బిజెపి ప్రభుత్వం నెరవేరుస్తోందా?
ప్రణాళికా సంఘం లేదు, 14వ ఆర్ధిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పింది కాబట్టి ఇవ్వడం లేదు అనే వాదనలో కూడా నిజం లేదు. ఎందుకంటే, ప్రత్యేక హోదా ఇవ్వాలా వద్దా అని నిర్ణయించే అధికారం ఆర్ధిక సంఘానికి లేదు. ప్రణాళికా సంఘం లేకపోయినా హోదాపై కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చు. బిజెపి చెబుతున్న అడ్డంకులు అన్నీ పచ్చి అబద్ధాలే తప్ప ఒక్క నిజం కూడా లేదు
విభజన చట్టంలో కాంగ్రెస్ ప్రత్యేక హోదా అంశం చేర్చలేదు కాబట్టి మేము ఇవ్వడం లేదు అనే బిజెపి వాదన అత్యంత దుర్మార్గమైనది. పచ్చి అవకాశవాదం ఇది. విభజన చట్టం ఆమోదం పొందాకనే మోది ఏపిలో ఎన్నికల ప్రచారానికి వచ్చారు చేసారు. మోది పాల్గొన్న బహిరంగ సభల్లోనే వెంకయ్య 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ విభజన చట్టంలో హోదా అంశం పెట్టకపోతే, బిజెపి చ...
ప్రణాళికా సంఘం లేదు, 14వ ఆర్ధిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పింది కాబట్టి ఇవ్వడం లేదు అనే వాదనలో కూడా నిజం లేదు. ఎందుకంటే, ప్రత్యేక హోదా ఇవ్వాలా వద్దా అని నిర్ణయించే అధికారం ఆర్ధిక సంఘానికి లేదు. ప్రణాళికా సంఘం లేకపోయినా హోదాపై కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చు. బిజెపి చెబుతున్న అడ్డంకులు అన్నీ పచ్చి అబద్ధాలే తప్ప ఒక్క నిజం కూడా లేదు
జెండా పీకేసిన జగన్,దుకాణం బంద్...
జెండా పీకేసిన జగన్,దుకాణం బంద్...
వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైయస్ ఆర్ కాంగ్రేస్ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జెండా పీకేయనున్నాడంట.,?.ఇక అతని పోరాటం ఒకవైపేనా...? సంకేతాలు అవుననే వస్తున్నాయి.ఐతే ఆంద్రప్రదేష్ ప్రతిపక్షనేతగా ఉన్న అతను తెలంగాణాలో కూడా పార్టీని పటిష్ట పరచాలని బావించాడు కానీ తెలంగాణాలో అతని ఆటలు నడవకపొయ్యేసరికి తెలంగాణాలో జెండా ఎత్తెయ్యడానికి డిసైడ్ ఐనట్టు సమాచారం.
ఐతే గతంలో తెలంగాణా ఉద్యమ సమయంలో అతను సమైక్యవాదానికే కట్టుబడ్డానిని ఒప్పుకున్నాడు.ఐతే తెలంగాణా పై ఆశలు వదులుకోలేదు కానీ తెలంగాణా లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలిచింది వైయస్ ఆర్ కాంగ్రేస్ పార్టి.వాటిని కాపాడుకోవడానికి ఇన్నిరోజులు పాకులాడిన ఆపార్టీ అదినేత జగన్ చివరకు తన అసలు రంగు భయటపెట్టాడు.ప్రత్యేకహోదా కోసం దీక్షలో అతను మాట్లాడుతు రాష్ట్రాన్ని విభజించి పాపం చేసారని,రాష్ట్రవిభజన వల్లే ఈ కష్టాలు అని తెలంగాణాపై తన అక్కసును వెలగక్కాడు.దీంతో అతను తెలంగాణాలో అతని పార్టీకి అతనే సమాది కట్టుకున్నట్టైంది.
నాపై జోకులేశారు కాని వెనకడుగేయలేదు......
తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావ్ గారు తన గత అనుభవం గురించి ఒక ఉదాహరణ చెప్పాడు.గ్రామజ్యోతి పధకం గురించి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలగురించి ఆయన స్పందించాడు.గ్రామజ్యోతి పధకాన్ని విజయవంతం చెయ్యాల్సిన అవసరం ఉంది అన్నాడు .
2001లో తాను తెలంగాణ కోసం ఉద్యమం ప్రారంభించినప్పుడు తన పైన జోకులు వేశారని, ఎందరో తిట్టారన్నారు. ప్రపంచంలో తనను తిట్టినట్లు ఎవరినీ తిట్టలేదన్నారు. కానీ, తెలంగాణ ఉద్యమానికి భారత రాజకీయ వ్యవస్థ దిగివచ్చి రాష్ట్రం ఇచ్చిందన్నారు. గ్రామజ్యోతి అద్భుతమైన కార్యక్రమం అన్నారు. గ్రామజ్యోతిలో భాగంగా అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టే చేస్తే తెలంగాణ అద్భుతంగా తయారవుతుందన్నారు. గ్రామాల్లో ఉన్న 750 మందికి ఒక చెత్త రిక్షా పంపిణీ చేస్తామన్నారు. ప్రతీ గ్రామానికి ఒక డంప్యార్డ్, శ్మశానవాటిక ఏర్పాటు చేస్తామన్నారు.
డంప్ యార్డుల కోసం రూ.20 కోట్ల నుంచి రూ.20 నిధులతో ట్రైసైకిళ్లు పంపిణీ చేస్తామని, రాష్ట్రంలో అన్ని గ్రామాలకు 25,000 రిక్షాలు ఇస్తామన్నారు. గ్రామాల్లో ఒక రోజు పవర్ హాలిడే ప్రకటించాలన్నారు. గ్రామజ్యోతిలో పంచాయతీరాజ్ వ్యవస్థ మొత్తం పాల్గొనాలన్నారు. గ్రామసభలో గ్రామస్తులే గ్రామ ప్రాధాన్యతను గుర్తించాలన్నారు. మనకు శక్తివంతమైన మహిళా సంఘాలున్నాయని, అందరి సమిష్టి కృషితో తెలంగాణను అద్భుతంగా తయారు చేయవచ్చన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా చెత్తా చేదారమే కనిపిస్తోందన్నారు.
అలా ఉండకూడదన్నారు. గ్రామజ్యోతి పథకంతో తెలంగాణ గ్రామాలు వెలిగిపోవాలన్నారు. సర్పంచ్, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధికై ప్లానింగ్ జరగాలన్నారు. ప్లానింగ్లో ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు.
Subscribe to:
Posts (Atom)