Monday 10 August 2015

నీ బతుకు అమరావతికే గుర్తుపెట్టుకో..

నీ బతుకు అమరావతికే గుర్తుపెట్టుకో..
టీఆర్ యస్ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సి కర్నె ప్రభాకర్ గారు రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డాఅరు.మంత్రి లక్ష్మారెడ్డిపై రేవంత్ రెడ్డి మిన్న ఆరోపణలు చేసిన విశఃఅయం మనకు తెలిసిందే.ఐతే దానికి దీటుగా ప్రబాకర్ గారు సమాదానమిచ్చారు.
మచ్చలేని నాయ్కుడైన లక్ష్మారెడ్డిని గారిపైఆరోపణలు చేసావంటె అతను ఎవరిపై ఐనా ఆరోపణల్ను చెయ్యగలను అని అనుకుంటున్నాడని అతని నేర చరిత్ర తెలంగాణా ప్రజలకు తెలుసని ఆయన అన్నాడు.ఓటుకు నోటు కేసులో అడ్డాంగా ఇరికిన అతను కొడంగల్ నియోజకవర్గం దాటకుండా ఎందుకైందో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన అన్నాడు.
 
తెలంగాణా గడ్డకు అతను మోసం చేస్తున్నడని చివరకు అతని బ్రతుకు విజయవాడకో,,అమరావతికో పరిమితమవుతుందని ఆయన వాఖ్యానించాడు.తెలంగాణా లో స్థానం లేకుండా చేసుకుంటున్నవని చరిత్ర హీనులుగా మారుతున్నవని ఇకనైనా నీవు మారకపోతే ప్రజలే నీకు బుద్ది చెబుతారని అన్నాడు.కేసీఆర్ గారి క్రుషి తో కొడంగల్ లో కూడా టీడిపి తుడిచిపెట్టుకొని పోతుందని ఆయన అన్నాడు,ఇలాంటి నిరాదార అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని ఆయన అన్నాడు

No comments:

Post a Comment