కేసీఆర్
గారి వ్యవహారతీరును చూసి ఆశ్చర్యపోయాడు ఒక గ్రామ నాయకుడు.అతను అంత
సాదారణంగా ఒక ముఖ్యమంత్రిలా కాకుండా కామన్ మ్యాన్ గా ఉండటం చూసి అతమసను
ఆశ్చర్యపోయాడు.వివరాల్లోకొస్తె గ్రామజ్యోతి పదకం పై అవగాహన కోసం
ఉన్నతాదికారులతో మీటింగ్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
ఆదర్శగ్రామమైన గంగదేరసవిపల్లి సర్పంచ్ తో మాట్లాడించి,అతనికి సన్మానం
చేసాడు.దీంతో ఆశ్చర్యానికి గురైన ఆయన మాట్లాడుతూ సాదారణంగా పథకాలు అమలయ్యాక
వాటిని అమలు చేసే బాద్యత మాలాంటి వాల్లపై ఉంటుంది కానీ ఈ పదకం రూపకల్పన
సమయంలో మాలాంటి వాల్లకు అవకాశం దక్కడం అదృష్డం.
ఇలాంటి
పెద్దసమావేశంలో నన్ను పదిహేను నిమిషాలు మాట్లాడించాడు.నా ప్రసంగం
పూర్తయ్యాక నన్ను సన్మానించారు కేసీఆర్ గారు.నేను పాల్గొనడమే ఒక అదృష్టం
అనుకుంటే అందులో మాట్లాడే అవకాశాన్ని కల్పించి నన్ను అంత మందిలో
సన్మానించడం గొప్ప అనుభూతి అని ఇందులో కేసీఆర్ గారు ఎంత గొప్పనాయకుడో
అర్దమవుతుందని ఆయన అన్నాడు
No comments:
Post a Comment