Tuesday 11 August 2015

ప్రపంచ వేదికపై మిషన్ కాకతీయ.......

ప్రపంచ వేదికపై మిషన్ కాకతీయ.......

 

తెలంగాణా ప్రభుత్వం కొలువు దీరినాక మొదలెట్టిన పనిలో మిషన్ కాకతీయ ఒకటి దీని ఉద్దేశం చెరువుల పునరుద్దరణదానికి అనుగుణంగా నే తొలి యేడాదిలో కొన్ని చెరువులను పునరుద్దరించి వాటికి పూర్వవైభవం తీసుకొచ్చారు.ఐతే ప్రభుత్వం ప్రారంబించిన ఈ బ్రుహత్తర కార్యాని మరో గుర్తింపు వచ్చింది.
కాగా, మిషన్ కాకతీయ పథకం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రపంచ జల వారోత్సవం సందర్భంగా ఈ నెల 23 నుంచి 28 వరకు స్వీడన్‌లోని స్టాక్‌హోంలో నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు హాజరు కావాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావుకు పిలుపు వచ్చింది. స్టాక్‌హోం ఇంటర్నేషనల్ వాటర్ ఇన్‌స్టిట్యూట్ ప్రతిఏటా అంతర్జాతీయ సదస్సు నిర్వహించడంతోపాటు ఈ రంగంలో విశేష కృషిచేస్తున్న వారికి నోబెల్ బహుమతితో సమానమైన వాటర్ ప్రైజ్‌ను అందజేస్తున్నది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్‌సింగ్‌ను 2015కుగాను స్టాక్‌హోం వాటర్‌ప్రైజ్ వరించింది.
మొన్న రాజెందర్ సింగ్ తెలంగాణా లో వరంగల్ జిల్లాలో చెరువుల పర్యటనలో బాగంగా కొన్ని చెరువులను సందర్శించి మిశన్ కాకతీయను మెచ్చుకున్న విశయం తెలిసిందే

No comments:

Post a Comment