Tuesday 18 August 2015

ఒటుకు నోటు కేసులో ఇదరికి నోటీసులు జారి


ఒటుకు నోటు కేసులో కొని ముక్య మయన వాళ పేర్లు బైటకి వచాయీ ,ఇదరు ముగురికి నోటిసులు కూడా ఇచారు వారిలో ఆంధ్రరాష్ట్రానికి చెందిన మాజి లోక్ సభ నాయుకుడు ,తితిదే మాజీ అధ్యక్షుడైన అదికేశవులు నాయుడు కూమారుడైన కర్ణాటక బేవరేజస్ అండ్ డిస్టిలరిస్ కు ఎండి అయిన శ్రీనివాస్ మరియు అయన కార్యలయ ఉద్యోగి విష్ణు చైతన్య కి తెలంగాణ అవీనీతి నిరోదక శాఖ నోటిష్ లు జారి చేసింది.

No comments:

Post a Comment