Wednesday 12 August 2015

ఇక విడాకులకు రంగం సిద్దం.గెట్ రెడీ.




ఆంద్రప్రదేష్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో బీజేపీతో పొత్తుపెట్టుకున్నాడు అదికారంలోకి వచ్చాడు.గెలిచిన తర్వాత బీజీపి వాల్లు కేంద్ర క్యాబినెట్ లో టీడీపి నుంచి ఇద్దరికి అవకాశం ఇచ్చారు.అలాగే టీడీపీ కూడా ఆంద్రాలో బీజేపికి మంత్రి పదవులు ఇచ్చింది.కానీ ఇప్పుడు తెగదెంపులు జరగనున్నాయా...? ప్రభుత్వం నుండి దోస్తీ కట్ చేసుకుంటున్ల..?అవుననే అంటున్నారు విశ్వసనీయ వర్గాలు.
ప్రత్యెక హోదా విషయంలో కేంద్రం ఇవ్వలేమని తేల్చిచెప్పడంతో ఆంద్రలో ఆందోళనలు మొదలయ్యాయి తాజాగా ఒకరు ఆత్మహత్య కూడా చేసుకున్నరు.ఈ నేపద్యంలో బీజేపీ ఇకనైనా స్పందించకుంటే తెగదెంపులు చేసుకుంటామని బాబు అన్నట్టు సమాచారం.కానీ బాబు ఆ దైర్యం చేస్తాడా వేచి చూడాలి.

No comments:

Post a Comment