మ్యాగీ ఫాన్స్ మ్యాగీ మాలి మార్కెట్ లోకి వస్తుంది
మాలి మ్యాగి ని మార్కెట్ లోకి విడుదల చేయడానికి నెస్లే ఇండియా సనోహాలు చేస్తుంది,సో గెట్ రెడీ ఫర్ మాగీ అగైన్ .హైకోర్టు నిషేదం ఎతివేయడంతో మాలి మాగి ఈ యాడాది చివరి లోపు మార్కెట్ లోకి వస్తుంది,
నూడుల్స్లో సీసం శాతం మోతాదుకు మించి ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడి కావటంతో ఈ ఏడాది జూన్లో 450 కోట్ల రూపాయల విలువైన 30 వేల టన్నుల మ్యాగీ నూడుల్స్ను నెస్లే ఇండియా నాశనం చేసిన సంగతి విదితమే. కాగా పంజాబ్, హైదరాబాద్, జైపూర్ల్లోని మూడు ఇండిపెండెంట్ లేబొరేటరీలు నిర్వహించిన పరీక్షల్లో సీసం శాతం తగిన మోతాదులో ఉన్నట్లు వెల్లడికావటంతో బాంబే హైకోర్టు మ్యాగీపై నిషేధం ఎత్తివేసింది.
అపుడు చేతలో పడేసినం మ్యాగి ఎపుడు మాలి వాపస్ వస్తుంది
No comments:
Post a Comment